సింహగిరి పై మోగింది నెల గంట…ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
96మీడియా,సింహాచలం:-సిరులొలికించే సింహాద్రి నాధుడు ఆలయంలోశుక్రవారం సాయంత్రం ధనుర్మాస ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. సింహాద్రినాథుడు, శ్రీదేవి భూదేవి ఉత్సవ మూర్తుల ప్రతినిధిగా గోవిందరాజ స్వామిని ఆలయ కళ్యాణ మండపంలో ఆసీనులు చేసివిశేష పూజలు, పలు...