ఘనంగా ముగిసిన ఎం.సి.బి. సీజన్-5 క్రికెట్ పోటీలు. విజేతగా నిలిచిన ఎస్.ఎన్.డి. చంద్రంపాలెం జట్టు.
96మీడియా,మధురవాడ:- యువత ప్రతిఒక్కరు సామాజిక స్ఫూర్తితో..క్రీడా స్ఫూర్తిని చాటడం శుభపరిణామమని వక్తలు అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎం.సి.బి. సీజన్-5 క్రికెట్ పోటీలు ఉత్కంఠ బరితంగా సాగాయి, బోట్టవానిపాలెం శివార్లలో గత 15...