ముగిసిన విజ్జిస్ మధురవాడ ప్రీమియర్ లీగ్….విజేతగా నిలిచిన చంద్రంపాలెం ఎస్.ఎన్.డి. టైగర్స్
96మీడియా,మధురవాడ:-ఎంతో ప్రతిష్టాత్మకంగా మధురవాడ యువత మరియు బైపిల్లి ప్రసాద్ పర్యవేక్షణలోఏప్రిల్ 15నుంచి 23వరకు జరిగిన విజ్జిస్ మధురవాడ ప్రీమియర్ లీగ్ ఎం.పి.ఎల్.ఘనంగా ముగిసింది.ఆదివారం సాయంత్రం మధురవాడ క్రికెట్ స్టేడియం బి.మైదానంలో విజేతలకు ట్రోఫీ మెమొంటాలను...