96మీడియా, మధురవాడ:- చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో మధురవాడకి చెందిన క్రీడాకారులు అనేక విభాగాలలో కేడిట్ విభాగంలో హరిహరన్ అండర్ 130 కేజీస్ బంగారు పతకం, సాయి ప్రతాప్ అండర్ 42 కేజీస్ బంగారు పతకం, రూపవతికి అండర్ 60 కేజీ విభాగంలో బంగారు పతాకం, ఆదిత్య కు అండర్ 60 కేజీ రజిత పతాకం,నాగచరణ్ అండర్ 50 కేజీలో కాశ్యపతాకం సాధించారని కోచ్ మాకన సురేష్ ఈ ప్రకటనలో తెలియజేశారు. క్రీడాకారులకు కనకదుర్గ క్యాటరింగ్ అధినేత కొరాయి సురేష్ అభినందించారు. జాతీయ స్థాయికి వెళుతున్న క్రీడాకారులకు ఆర్థిక రూపంలో సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో కోచ్ సుకుమార్ సంపత్ గారు హాజరై క్రీడాకారులను అభినందించారు.
రాష్ట్రస్థాయి గ్రాఫ్లింగ్ పోటీలలో మధురవాడ క్రీడాకారుల ప్రతిభ.
Add to favorites 0