96మీడియా, మధురవాడ:- ఇటీవల రోహ్తక్ హర్యానా లో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగిన జాతియ స్థాయి పోటిలో జమ్మూ హరిహరన్ జూనియర్ విభాగం లో బంగారు పతకం సాధించి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రతిభను చూపాడని కోచ్ ఎం సురేష్ మరియు తైక్వాండో కోచ్ సుకుమార్సంపత్ తెలియజేసారు. క్రీడకారుడిని అభినందించి శ్రీ కనక దుర్గ క్యాటరింగ్ అధినేత కొర్రాయి సురేష్ గారు బహుమతిని అందించి మరెన్నో విజయాలు అందుకోవలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ కోచ్ మురళి మరియు నక్కా సాయి కుమార్ క్రీడాకారుడిని అభినందించారు.
Add to favorites 0