కార్పొరేటర్ మొల్లి హేమలత చొరవతో చేతి పంపు బోర్లు మంజూరు…ఐదో వార్డులో పలు ప్రాంతాల్లో తీరనున్న నీటి కష్టాలు
96మీడియా,మధురవాడ:- జీవీఎంసీ ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత గత కౌన్సిల్ సమావేశాలలో వార్డులో త్రాగునీటి ఇబ్బందులు గురించి ప్రస్తావించగా చేతి పంపు బోర్లు మంజూరు అయ్యాయి. అందులో భాగంగా సోమవారం వైయస్సార్ కాలనీ...