విశాఖపట్నం:- మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద జోసుల ఉమాశంకర్ జయంతి సందర్భంగా వారి తోడళ్లుడు మధురవాడ బక్కన్న పాలెం రోడ్డులో నివాసం ఉంటున్న చౌదరి మురళీ కృష్ణ, చిన్నారి దంపతులు ఆలయ ప్రాంగణంలో 100 మంది పేదలకు అన్నదానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు సభ్యులు పి. రాంబాబు తదితరులు పాల్గొన్నారు
Add to favorites 0