96మీడియా,భీమిలి :- ఆనందపురం నడింపల్లి సత్యనారాయణ రాజు ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీలో ఐఐసీ 6.0 సదస్సులో భాగంగా కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా ఐఐసీ ప్రెసిడెంట్ డాక్టర్ జె రాజా మురుగదాస్ మాట్లాడుతూ పిల్లల్లో ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ , సరికొత్త ఆలోచన విధానాన్ని , డిజైన్ థింకింగ్ ఇంకా సరికొత్త ఆలోచనలు పెంపొందిస్తూ విద్యార్థులను ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్లాలని వారందరికీ ఒక మంచి భవిష్యత్తుని కలిగించాలని కాలేజీ యాజమాన్యం వారందరికీ సహకరిస్థోనదని వారి ఆలోచన విధానాల్ని మరింత అభివృద్ధి దిశగా మారుస్తుందని తెలిపారు.కార్యక్రమంలో ఐఐసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సూర్యనారాయణ కన్వీనియర్ డాక్టర్ నవీన్ ప్రిన్సిపాల్ శంభు ప్రసాద్ గారు తదితర ఫ్యాకల్టీ సభ్యులు స్టూడెంట్స్ పాల్గొన్నారు.
ఎన్.ఎస్.ఆర్. ఐ.టి ఇన్నోవేషన్ కౌన్సిల్ 6.0 పోస్టర్ ఆవిష్కరణ
Add to favorites 3