96మీడియా,విశాఖపట్నం:- మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవములు నాల్గవ రోజు వైభవోపేతంగా జరిగాయి, ముందుగా అమ్మవారి విరాట్ కు పంచామృత సుగంధ ద్రవ్యాలు మరియు జలాభిషేకములు జరిపించి అనంతరం ఈరోజు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరించి అనంతరం సహస్ర కుంకుమార్చనలు నీరాజన మంత్రపుష్పం ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది, మరియు సూర్య నమస్కారాలు, ప్రత్యక పూజా కార్యక్రమాలు సహస్ర పుష్పార్చన జరిగింది, ఖడ్గ మాలా హోమం, నీరాజన మంత్రపుష్పం మొదలగు కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల సుబ్బారావు శర్మ, హరిప్రసాద్ శర్మ, బృందం నిర్వహించడం జరిగింది, పందలపాక వాస్తవ్యులు చంద్రంపాలెం నివాశి పోతిన అప్పలరాజు, మల్లీశ్వరి దంపతులు ఆర్థిక సహాయం తో ఆలయంలో ప్రసాదాలు ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, కమిటీ ప్రతినిధులు పిళ్లా సూరిబాబు, యస్.యన్.మూర్తి,
పి.వి.జి.అప్పారావు, నాగోతి తాతారావు, పిళ్లా శ్రీనివాసరావు, పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, పోతిన శివ, గూడేల రాజు, పిళ్లా సన్యాసిరావు, కేశనకుర్తి అప్పారావు, పొట్నూరి హరికృష్ణ, పిళ్లా రాజు, మరుపిల్లి ఆనంద్, బంక వాసు, పిళ్లా శ్రీను
చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు, పిళ్లా సత్యన్నారాయణ, పీస రామారావు, బి. సత్యన్నారాయణ, జగుపిల్లి నాని,
ఆలయ ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, జగుపిల్లి అప్పారావు, పిళ్లా వెంకటరమణ, పిళ్లా అప్పన్న, పిళ్లా అప్పారావు, గూడేల కామేశ్వరరావు, గరె రామారావు, పిళ్లా లక్ష్మణ పాత్రుడు,
మరుపిల్లి బుల్లిబాబు, యస్.రమేష్, యస్.శ్రీను పి.రాంబాబు, ఆలయ సేవకులు తదితరులు పాల్గొన్నారు.