96MEDIA – #AP INDIA

అవంతిని కలిసి ధన్యవాదములు తెలిపిన పిల్లా సూరిబాబు

Press

ఇటీవల విశాఖ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా నియమితులైనా పిల్లా సూరిబాబు జిల్లా పార్టీ ఆఫీస్ లో బాధ్యతలు చేపట్టి న సందర్బంగా మాజీ మంత్రివర్యులు భీమిలి శాసనసభ్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస రావు గారిని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్ళా కృష్ణ మూర్తి పాత్రుడు తో వెళ్లి కలసి ధన్యవాదములు తెలిపారు.ఈ సందర్బంగా సూరిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైస్సార్ జగన్న్మోహన్ రెడ్డి గారు నా పై నమ్మకం తో విశాఖ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ కమిటీ లో స్థానం కల్పించి నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వై. వి సుబ్బారెడ్డి గారికి, అవంతి శ్రీనివాసరావు గారికి, జిల్లా అధ్యక్షులు కోలా గురువులు గారికి ఇతర పెద్దలకు ధన్యవాదములు తెలియజేసారు,

ఈ సందర్బంగా అవంతి మాట్లాడుతూ 2019 ఎన్నికలలో ఏ విదంగా అయితే పని చేసి గెలిపించారో అంత కంటే ఎక్కువ పని చేసి వైస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు,

ఈ సందర్బంగా పిళ్ళా సూరిబాబు మాట్లాడుతూ 2024 సంవత్సరం లో జరగబోయే శాసన సభ ఎన్నికలలో స్థానిక పెద్దలు, స్థానిక నాయకులతో కలిసి శక్తి వంచన లేకుండా పని చేసి భీమిలి
శాసన సభ్యులు అవంతి శ్రీనివాసరావు గారిని మల్లీ గెలిపించుకుని భీమిలి లో మళ్ళీ వైస్సార్ జెండా ఎగర వేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 175/175 సీట్లు గెలిపించి మళ్ళీ వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని తెలిపారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More