96మీడియా, విశాఖపట్నం:- ఆప్కో చైర్మన్గా నియమితులైన మంగళగిరి కి చెందిన గంజి చిరంజీవి గురువారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.విశాఖ విచ్చేసిన ఆయనకు విశాఖ పద్మశాలి సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సూరిశెట్టి సూరిబాబు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొప్పల రమేష్ అధ్యక్షులు వానపల్లి ఈశ్వరరావు, కార్యదర్శి వానపల్లి సత్య ,కోశాధికారి నామాల అనేష్ కుమార్, ఉపాధ్యక్షులు పప్పు శ్రీను, సహాయ కార్యదర్శి బేత రాజు, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Add to favorites 0