96MEDIA – #AP INDIA

అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి

96మీడియా,విశాఖపట్నం:అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి చేశారు.స్వర్గీయ బూరాడ సత్యనారాయణ పాత్రుడు 7వ.వర్ధంతి ని పురస్కరించుకుని ట్రస్ట్ చైర్మన్ పిళ్లా వెంకట రత్నం, మేనేజింగ్ ట్రష్టి బూరాడ వెంకటరమణ లు దక్షిణ నియోజకవర్గం 39 వార్డు 39 వ వార్డు కోటవీధి పోర్టు క్యాథలిక్ గర్ల్స్ స్కూల్ సందులో చలితో సతమత మవుతున్న సుమారు 300 మంది నిరుపేదలు ,వృద్ధులకు, మహిళలకు రగ్గులు,పండ్లు పంపిణి చేసారు. అనంతరం పెదవల్తేర్ లోని అంధుల పాఠశాల లోని 200 మంది విద్యార్ధులకు రగ్గులు , పండ్లు అందించారు. ఈ సందర్భంగా ” అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్” మేనేజింగ్ ట్రష్టి బూరాడ వెంకటరమణ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు జ్ఞాపకార్ధం ఈ ట్రస్ట్ స్తాపించడం జరిగిందని , ఈ ట్రస్ట్ ద్వార ప్రతిఏటా పలు సంగ్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమాలకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వజపర్తి శ్రీనివాస్, గుత్తుల శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొంప గోవింద్ . వైస్ ప్రెసిడెంట్ చిన్ని., పిసిసి మెంబర్ వైయస్ జగన్ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్రావు. నావెల్ కమాండర్ కే సంజయ్ కుమార్ గారు న్యాయవాదులు సిపి రాజు బూరాడ శ్రీనివాస్ పాత్రుడు ప్రకాష్ బి . పి శ్రీనివాస్ . కోటి వీధి గ్రామ కుల పెద్ద బాబు ట్రస్టీలు సిహెచ్ వెంకటలక్ష్మి నీలిమ పి. రామకృష్ణ విశాఖ జిల్లా నగారాల సంగ్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కొరికాన మోహన్ రావు , వర్కింగ్ ప్రెసిడెంట్ నాగబుషణ్ తదితరులు పాల్గొన్నారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More