96MEDIA – #AP INDIA

ఎన్.ఎస్.ఆర్.ఐ.టి లో పలు అంశాలుపై వర్క్ షాప్

96మీడియా, భీమిలి:- నడింపల్లి సత్యనారాయణ రాజు ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీలో ఐఐసీ 6.0 సదస్సులో భాగంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎంపవర్ ఫియర్లెస్ కోడర్స్ పై దృష్టి సారించడం ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించడం పట్ల ఎన్ ఎస్ ఆర్ ఐటీ సంతోషం వ్యక్తం చేసింది. విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపిన ఎన్హాన్స్ 42 వ్యవస్థాపకురాలు రోహిణి కుమార్ బర్లాకు మా కృతజ్ఞతలు తెలిపారు. అతని సెషన్ నిజంగా అద్భుతమైనది, వర్క్ షాప్ నుండి విలువైన అంతర్దృష్టులను పొందిన 700 మందికి పైగా విద్యార్థులపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. స్టూడెంట్స్ ని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్లాలని వారందరికీ ఒక మంచి భవిష్యత్తుని కలిగించాలని కాలేజీ యాజమాన్యం వారందరికీ సహకరిస్థోనదని వారి ఆలోచన విధానాల్ని మరింత అభివృద్ధి దిశగా మారుస్తుందని తెలిపారు. సెంటర్ ఫర్ అకాడమిక్ ఎక్స్లెన్స్ హెడ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ కన్వీనర్ Dr. పి . ఎన్ . ఈ . నవీన్ , ఆర్గనైజర్ ప్రశాంతి,రామ మూర్తి, కాలేజ్ సెక్రెటరీ Dr. ఎన్ . ప్రసాద రాజు , ప్రిన్సిపల్ Dr. ఎస్. శంభూ ప్రసాద్, డైరెక్టర్ Dr. జె . రాజా మురుగదాస్ లు ఎంతో అభినందించారు.

Add to favorites 0

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More